×

ఉప ముఖ్యమంత్రి జన్మదిన, వేడుకలు,

 

జనసేన సభ్యులు,

ప్రజా సింగిడి ప్రతినిధి సెప్టెంబర్ 02 సంగారెడ్డి జిల్లా

 

 

జహీరాబాద్, ఆంధ్రప్రదేశ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా స్థానిక ఏరియా,ప్రభుత్వ ఆసుపత్రిలో ,ఉన్న పేషెంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో జహీరాబాద్ లో పవన్ కళ్యాణ్ పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి పేద ప్రజలకు బాధితులకు అన్ని విధాలా సహాయం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్, విఠల్ గౌడ్, బండి. సుధాకర్, వసీం, నరసింహ, తదితరులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!