చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి
చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీకమాసం సందర్భంగా భక్తుల సందడి
ప్రత్యేక పూజారి నిర్వాహకులు ఆంజనేయ శర్మ ఆధ్వర్యంలో
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. అక్టోబర్, 25.
కార్తీక మాసం మొదటి శనివారము పురస్కరించుకొని దేవస్థానమునకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఆంజనేయ స్వామి వారికి అభిషేకాలు, చందనములు పెట్టించి సత్యనారాయణ స్వామి వ్రతములు చేసుకున్నారు ఈ సందర్భంగా కార్తీకమాసము గురించి ప్రభాకర్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు నాగిరెడ్డిగూడెం వాస్తవ్యులు అన్నప్రసాదమునకు 10క్వింటాళ్ల బియ్యము, 50కేజీ
పప్పులు కిరాణా సామాగ్రి, కూరగాయలు సమర్పించినారు మరియు కార్తీక మాసములో నిత్యాన్నప్రసాదమునకు శ్రీ రాజు యాదవ్ రవీందర్ ఒగ్గు శంకర్ సహకరించి నిత్యాన్న ప్రసాదమును ఒకోక్కరు 15500/- రూ ల చొప్పున చెల్లించారు.




Post Comment