రాష్ట్రీయ గ్రామీణ సాక్షరతా మిషన్ న్యూఢిల్లీ వారి సౌజన్యంతో ఒకటవ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. మర్చి, 19.
శివ్వంపేట మండలం చెంది మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల చండీలో ఒకటవ తరగతి విద్యార్థులకు బ్యాగులు పంపిణీ చేశారు .ఈ బ్యాగులను రాష్ట్రీయ గ్రామీణ సాక్షరత మిషన్ న్యూఢిల్లీ వారు పంపిణీ చేయడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కే సురేందర్, మరియు సీనియర్ఉపాధ్యాయులు దయానంద రెడ్డి, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పుష్ప మేడం ,ఉపాధ్యాయులు జీవరత్నం, నారాయణరావు, వరగంటి సంతోష్ కుమార్ లు విద్యార్థినీ విద్యార్థులు బ్యాగుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.




Post Comment