మొహరం వేడుకల్లో పాల్గొన్న
*తాజా మాజీ జడ్పీటీసీ పబ్బమహేష్ గుప్తా*
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. జులై. 06
*శివంపేట మండలం బిజిలి పూర్ గ్రామంలో పదవ మొహరం వేడుకల్లో పాల్గొని పీర్లని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించిన తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా మరియు మొహరం వేడుకలకి విరాళం 10.000 వేల రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫాజల్ అజిజ్ పొచ్య కిషోర్ యాదవ్ ఆంజనేయులు యాదవ్ సాటర్ ఆరిఫ్ ఊసన్ మహమ్మద్ గ్రామ యువకులు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు*.




Post Comment