మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అంధజేత
* మృతి చెందిన కుటుంబానికి ఆర్థిక సాయం అంధజేత
తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త.*
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట. నవంబర్, 06.
*శివంపేట్ మండలంలోని తూక్య తాండలో జీపీ టిక్యా దేవమ్మగూడెం కోలా హీరాలల్ (మోతిలాల్ ) అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు తాజా మాజీ జడ్పీటీసీ పబ్బ మహేష్ గుప్త అలాగే వారి సొంత నిధుల నుండి 5,000 వేల రూపాయలు ఆ కుటుంబానికి అందజేశారు.*
*ఈ కార్యక్రమంలో లకావత్ రాజేందర్, కోలా పూల్ సింగ్, కోలా ప్రకాష్, కోలా నర్సింగ్, లచ్చిరాం, జగన్, లుసావత్ విట్టల్, కోలా రవీందర్, ప్రతాప్, శ్రీను, కాట్రోత్ లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు*




Post Comment