ముక్య మంత్రి రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన కొత్తగా నియమితులైన ఆర్ టి ఐ కమిషనర్లు
ప్రజా సింగిడి ప్రతినిధి స్టేట్ ఇంచార్జ్ . మే ,13.
తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (RTI) కు కొత్తగా నియమితులైన కమీషనర్లు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ని జూబ్లీహిల్స్ లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ కార్యక్రమంలో నూతన సమాచార కమీషనర్లుగా నియమితులైన పీబి శ్రీనివాసరావు, మొహిసినాపర్వీన్, దేశాల భూపాల్, బోరెడ్డి అయోధ్యా రెడ్డి పాల్గొన్నారు .




Post Comment