×

వీర జవాన్ మురళి నాయక్ ఆత్మ శాంతించాలని కొవ్వొత్తు ర్యాలీ

ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చేడ్ . మే ,10.

మన దేశ సరిహద్దుల్లో మరణించిన వీర జవాన్ మురళి నాయక్ ఆత్మ శాంతించాలని మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండల్ ఎమ్మార్వో ఆఫీస్ నుండి రోడ్డు వరకు కొవ్వొత్తు ర్యాలీ తీయడం జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని పార్టీ లీడర్స్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో గిరిజన జన సమితి తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ రమేష్ రాథోడ్ బిజెపి వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు

Please follow and like us:
Pin Share

Padmachari is working as the State In-charge of Praja Singidi Telugu daily. He started his career in 2020. He has more than 5 years of experience in print, electronic and digital media.

Post Comment

You May Have Missed

Follow by Email
URL has been copied successfully!