వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వపేట. మే, 4.
*శివంపేట మండలంలోని శభాష్ పల్లి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన శివంపేట్ మండల్ పాక్స్ చైర్మన్ చింతల వెంకటరామిరెడ్డి రిబ్బన్ కటింగ్ మరియు వరి ధాన్యం కొనుగోలు సెంటర్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాక్స్ సీఈఓ మధు యాదవ్, పాక్స్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ సత్యం, సత్యనారాయణ, యాదగిరి, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు రైతులు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది*




Post Comment