మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన బండారి గంగాధర్
ప్రజా సింగిడి ప్రతినిధి శివ్వంపేట.మర్చి, 17
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం పిల్లుట్ల గ్రామానికి చెందిన పిల్లి గోనయ్య మరణ వార్త విన్న బిసి నాయకులు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పేదల పెన్నిధి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రముఖ సంఘ సేవకులు బండారి గంగాధర్ పిల్లి గొన్నయ్య గారి మృతదేహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది అలాగే వారి కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చీ అంత్యక్రియలకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరిగింది. అలాగే వారి కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు ఉన్న నాతోని సహాయ సహకారాలు అందిస్తానని చెప్పడం జరిగింది.ఈ కార్యక్రమం లో బండారి ముత్యాలు .గుల్లయ్య గారి కిష్టయ్య . పిల్లి చంద్రయ్య . పిల్లి రామాంజనేయులు . కానుకుంట బాలయ్య . మాజీ విద్యా కమిటీ చైర్మన్ పిల్లి మధు. పిల్లి నరసింహులు పిల్లి మధు . గుర్రాల గణేష్ గారు. బి జి ఆర్ యువసేన అధ్యక్షులు కుమ్మరి నాగరాజు . బండారి సాయి కిరణ్ . పిల్లి శివకుమార్ . పిల్లి చంద్రయ్య . కానుకుంట నర్సింలు తదితరులు పెద్దలు పాల్గొన్నారు




Post Comment