ఉపాధి హామీ కూలి మృతి
ప్రజా సింగిడి ప్రతినిధి మర్చి 25 జహీరాబాద్
జహీరాబాద్ నియోజకవర్గం లోని ఝరాసంగం మండలం కుప్పా నగర్ గ్రామము జాతీయ ఉపాధి హామీ పథకం పనికి వెళ్లి తిరిగి వస్తుండగా మార్గ మధ్యలో కూలి మృతి సింగ్ దిన సంఘటన జరా సంఘం మండలంలో జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి జరా సంఘం మండలం కుప్పానగర్ గ్రామానికి చెందిన చాంద్ బి ఉపాధి హామీ పని ముగించుకొని తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో కుప్పకూరి పడిపోయి అక్కడికక్కడే మరణించింది. తోటి కూలీలు ఆమె మరణ వార్తను మండల అభివృద్ధి అధికారి సుధాకర్, ఏపీఓ రాజకుమార్ ,పంచాయతీ కార్యదర్శి స్వప్నకు సమాచారం అందించారు. దీంతో వారు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని తీవ్ర దృక్బంతిని వ్యక్తం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ వసంత్ మృతదేహాన్ని వారి బంధువులకు పిలిచి అప్పగించారు. మరణించిన చాంద్ బి కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటన గ్రామంలో దవనంల వ్యాపించింది..




Post Comment