ఆర్థిక సౌజన్యం తో పాటు పట్టుచీర బహూకరణ
మెదక్ జిల్లా “మహిళా మూర్చ ప్రధాన కార్యదర్శి కవిత రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి చిలిప్ చేడ్ . మే ,10.
నర్సాపూర్ నియోజకవర్గం చిలిపిచేడ్ మండలం చండూర్ గ్రామంలో వనం బలమని – కిష్టయ్య గార్ల కుమార్తె” కౌసల్య “వివాహానికి మెదక్ జిల్లా “మహిళా మూర్చ ప్రధాన కార్యదర్శి కవిత రెడ్డి” వారి ఆర్థిక సౌజన్యం తో పట్టుచీర అందించడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి ముకుంద సంతోష్ కుమార్, మండల మాజీ అధ్యక్షుడు ఏనాగండ్ల దశరథ్,మండల బి జె వై ఏం మాజీ అధ్యక్షుడు సత్యం,వనం చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు




Post Comment