అంత్యక్రియలకు ఆర్థిక సాయం
అభిమన్యు రెడ్డి
ప్రజా సింగిడి ప్రతినిధి రాజపూర్ మండలం,జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్ నగర్ జిల్లా, 03,మే, 2025.
రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామనికి చెందిన పొట్టల ఆంజనేయులు(38) అనారోగ్యంతో మరణించారు.మృతికి సంతాపం తెలిపిన బిఆర్ఎస్ పార్టీ యువనేత శ్రీ చించోడ్ అభిమన్యు రెడ్డి .అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం కుటుంబ సభ్యులకు 5000/-రూపాయలు ఆర్థిక సహాయన్ని యువసేన సభ్యుల ద్వారా అందించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి శేఖర్ గౌడ్, మాజీ ఉప సర్పంచ్ వెంకటయ్య గౌడ్, మాజీ ఉప సర్పంచ్ నారాయణ గౌడ్, బాల చెన్నయ్య, సాయి, మల్లేష్ గ్రామస్తులు మరియు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, యువసేన సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




Post Comment